జిల్లాలో దొంగలు పెట్రేగిపోతున్నారు. శివారు కాలనీలే టార్గెట్గా రెచ్చిపోతున్నారు. కేవలం సెక్షన్ల వ్యవధిలోనే జరిగే దొంగతనాలకు బాధితులు మూగ సాక్ష్యాలుగా మిగుల్తున్నారు పెరిగిపోతున్న చోరీలు నిద్రావస్థలో రాత్రి గస్తీ స్టేషన్ల మధ్య లోపించిన సమన్వయం పనిచేయని సీసీ కెమెరాలు బెంబేలెత్తుతున్న ప్రజలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కర్నూలు క్రైం,
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి క్రాస్ దగ్గర సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు నిలిపి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరమని SI రామకృష్ణారెడ్డి చూచించారు. అలాగే బైక్ పైన వెళుతూ ఫోన్ మాట్లాడడం, ఇయర్ పొన్స్ పెట్టు కొని వాహనాలను నడపడం