హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు పోలయింది. ఈనెల 30వ తేదీన పోలింగ్ అయితే, అప్పుడే ఓటు వేయడమేమిటి అనుకుంటున్నారా? ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు,
హైదరాబాద్, నవంబర్ 22 : తెలంగాణ ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్గా మావోయిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్
న్యూఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో పోలింగ్ (Polling) ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) సమీక్ష (Review) చేయనుంది.. వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.. వినోద్తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు
హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో ఇవాళ్టి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జనసేనాని బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లాలో ప్రచారం చేయబోతున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పవన్ వెళ్తారు. అలాగే గురువారం
హైదరాబాద్: అక్టోబర్ 27, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.ఇది ఇలా ఉంటే
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్పై బదిలీ వేటు పడింది. కలెక్టర్ గోపీ, సీపీ సుబ్బరాయుడును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కుంగడంపై మావోయిస్టులు లేఖ (Maoist Letter) విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ (CM KCR) వహించాలన్నారు.. మావోయిస్టు జేఎమ్డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు
సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి సోనియా.. కేటీఆర్ ను
కరీంనగర్: నేడు బీజేపీ లో చేరనున్న మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో చేరిక ఆరెపల్లి తో పాటు పలువురు జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు పార్టీ లో చేరనున్నట్లు