కిరీటి న్యూస్:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
తుపాన్, వాయుగుండం, అల్పపీడనాలు ఏర్పడటం వల్ల ఈ సారి ముందే వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు కూడా ముందుగానే రావడంతో వానలు ముందే పడనున్నాయి. చినుకు పడితే హైదరాబాద్ నగరం చిత్తడి అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సారి అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ
కిరీటి న్యూస్:: కాంగ్రెస్, బీజేపీలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి విషయంలో తెలంగాణ కంటే… దేశంలో ఏదైనా మెరుగైన రాష్ట్రం ఉందా సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే ఏ..రాష్ట్రంలోనైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే రేపు ఇదే
నగరంలో రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ హైదరాబాద్లో ఓ మహిళ బురద నీటితో నిండిన గుంతలో కూర్చొని ప్రత్యేక నిరసన వ్యక్తం చేసింది. నాగోల్లోని ఆనంద్నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరసనకు దిగారు. గుంతలను
కిరీటి న్యూస్:: భూపాలపల్లి జిల్లా:మే :24 -కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నిం చగా భూగ ర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమా దానికి గురయ్యే అవకాశం
కిరీటి న్యూస్:: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో MLC కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ నేతృత్వంలో టీమ్ ప్రజల కోసం పనిచేస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని,
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి మరమ్మతులు.. 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు.. బొరియలు ఏర్పడటంతో ఇసుక సంచులు వేస్తున్న సిబ్బంది.. మొరాయించిన గేట్లు పైకెత్తెందుకు అధికారులు చర్యలు..
లోకసభ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారట. అగస్టు 15 లోగా పూర్తి కేబినెట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్,ప్రేమ సాగర్ రావు. దేవరకొండ ఎంఎల్ఎ బాలు నాయక్ కేబినెట్ బెర్త్ కోసం ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది. ఇది గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. తర్వాత