Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

April 18, 2025
  1. Home
  2. Andhra Pradesh

Category: Telangana

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్ చేసి ఒక నిందితున్ని అరెస్టు

ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే!

ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే!

హైదరాబాద్: 2014 జూన్ 2వ తేదీ నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ రాష్ట్రానికి

కేసీఆర్‌ను స‌న్మానించ‌నున్న సీఎం రేవంత్‌..!

కేసీఆర్‌ను స‌న్మానించ‌నున్న సీఎం రేవంత్‌..!

కేసీఆర్‌ను స‌న్మానించ‌నున్న సీఎం రేవంత్‌..!తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి రాబోతున్నాయి. ఈ క్ర‌మంలోనే సీఎం రేవంత్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆయన కేసీఆర్‌ను స‌న్మానించబోతున్నారని స‌మాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. ఈ సంబ‌రాల‌కు కేసీఆర్‌ను

www.varnidevelopers.com
నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష..

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష..

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1.91 లక్షల మంది దరఖాస్తు.. ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు.. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.

మేడిపల్లి పీఎస్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు.!

మేడిపల్లి పీఎస్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు.!

బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. ఓటమిని జీర్ణించుకోలేకనే నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.! పట్టభద్రుల ఎన్నికల'లో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్

2024-2025 స్కూల్స్ విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

2024-2025 స్కూల్స్ విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

హైద‌రాబాద్ : - తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2024-25 విద్యాసంవ‌త్స‌ రానికి సంబంధించిన క్యాలెండ‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శా ల‌లు కొన‌సాగ‌నున్నాయి. 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు

www.varnidevelopers.com
బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సెక్యూరిటీ వింగ్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ వింగ్‌లను సీఎం పరిశీలించారు. అధికారుల విధుల గురించి తెలుసుకుని,

మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు100 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి: హరీష్ రావు

మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు100 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి: హరీష్ రావు

కిరీటి న్యూస్:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

తుపాన్, వాయుగుండం, అల్పపీడనాలు ఏర్పడటం వల్ల ఈ సారి ముందే వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు కూడా ముందుగానే రావడంతో వానలు ముందే పడనున్నాయి. చినుకు పడితే హైదరాబాద్ నగరం చిత్తడి అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సారి అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ

www.varnidevelopers.com
కాంగ్రెస్, బిజెపిలకు కేటీఆర్ బహిరంగ సవాల్… నిరూపిస్తే రేపు ఇదే టైం కు రాజీనామా చేస్తా..

కాంగ్రెస్, బిజెపిలకు కేటీఆర్ బహిరంగ సవాల్… నిరూపిస్తే రేపు ఇదే టైం కు రాజీనామా చేస్తా..

కిరీటి న్యూస్:: కాంగ్రెస్‌, బీజేపీలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి విషయంలో తెలంగాణ కంటే… దేశంలో ఏదైనా మెరుగైన రాష్ట్రం ఉందా సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే ఏ..రాష్ట్రంలోనైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే రేపు ఇదే