హైదరాబాద్: జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఫిల్మ్నగర్, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్ వరకు కిలోమీటర్ల
హైదరాబాద్ :- తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వ హించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారం భం కానున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించుటకు
ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్. 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక. ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ.
గోషామహల్ : ‘‘గోవులను రక్షించేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడం సరికాదు.. ప్రస్తుతం నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నా.. గోవులను రక్షించే బాధ్యత నాదే, ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయండి.. నన్ను అడ్డుకోండి, నన్ను జైల్లో వేస్తారా.. వేయండి.’’ అంటూ
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం, కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగుడ గ్రామ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గల బ్యాగ్ లో 50 కేజీల నిషేధిత బీటీ త్రి విత్తనాలను పట్టుబడ్డాయి. పోలీసులు
తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించిన లిరిక్స్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గతంలో ఉన్న పదాల స్థానంలో కొన్ని కొత్త పదాలు చేర్చడం గమనించవచ్చు. ఇందులో మంజీరా, గోదావరి, కృష్ణా నదుల ప్రస్తావన, జనపదాలను గుర్తు చేసుకున్నారు. అయితే, దీనిపై అధికారిక స్పష్టత రాలేదు.
చుక్కా రామయ్యను పరామర్శించిన సీఎంTG: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్యను నల్లకుంటలోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ కలిసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే, జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. 8.30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక
కిరీటి న్యూస్:: హైదరాబాద్: తెలంగాణ కొత్త లోగో (కొత్త రాజముద్ర) దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల మాటలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలో ఉండటంతో ఊహించని రేంజ్లో నిర్వహణకు రెడీ అయింది. ఈ ఆవిర్భావ సెలబ్రేషన్స్కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలిని తీసుకొచ్చేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఫోన్లలోనే సంప్రదింపులు