Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 15, 2025
  1. Home
  2. Food

Category: Telangana

తెలంగాణ విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన అల్పాహారం: మంత్రి కేటీఆర్

తెలంగాణ విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన అల్పాహారం: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్, అక్టోబర్ 06 : ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు నాణ్య‌మైన పోషాకాహారం అందివ్వాల‌నే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన‌ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం సూప‌ర్ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. అల్పాహారం రుచిగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు సీఎం నిర్ణయం మేరకు 'తెలంగాణ రైతుబంధు సమితి' ఛైర్మన్ గా ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజయ్య, 'టీఎస్ ఆర్టీసీ' ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,

రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలకు సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయం

రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలకు సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయం

నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు

www.varnidevelopers.com
Khanapur MLA Rekha Naik bids farewell to BRS party

Khanapur MLA Rekha Naik bids farewell to BRS party

Nirmal District: October 06 Rekha Naik, the ruling party MLA from Khanapur town, has announced her resignation from BRS party membership on Friday. Speaking to the media today, she said that she will send the

గన్మెన్ చెంపపై కొట్టిన హోంమంత్రి

గన్మెన్ చెంపపై కొట్టిన హోంమంత్రి

తెలంగాణ: ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా తెలంగాణహోంమంత్రి మహమూద్ అలీ తన గన్మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్మెన్ పై ఆగ్రహం

దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, అక్టోబర్ 06: దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… మినిస్టర్ క్యాంప్ కార్యాలయం వద్దశుక్రవారం జరిగిన

www.varnidevelopers.com
ఏసీబీ వలలో బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌

ఏసీబీ వలలో బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌

బంజారాహిల్స్‌: లంచం తీసుకుంటూ బంజారాహిల్స్‌ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్‌ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్‌స్పెక్టర్‌ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ

TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల..

TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల..

హైదరాబాద్‌: తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడించింది.. పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు.

భారాస, భాజపా అవిభక్త కవలలు.. వారిది ఫెవికాల్‌ బంధం: రేవంత్‌

భారాస, భాజపా అవిభక్త కవలలు.. వారిది ఫెవికాల్‌ బంధం: రేవంత్‌

హైదరాబాద్‌: భారాస, భాజపా రహస్య స్నేహాన్ని నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బయటపెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీ మాటల తర్వాత కూడా భారాసతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ''భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని ప్రధాని

www.varnidevelopers.com
The most Mid-South Farm on Gin Show in them March

The most Mid-South Farm on Gin Show in them March

Black farmers in the US’s South— faced with continued failure their efforts to run successful farms their launched a lawsuit claiming that “white racism” is to blame for their inability to the produce crop yields and on