విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్ అన్నమయ్య జిల్లా :: మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం ప్రకారం..రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో
జిల్లాలో దొంగలు పెట్రేగిపోతున్నారు. శివారు కాలనీలే టార్గెట్గా రెచ్చిపోతున్నారు. కేవలం సెక్షన్ల వ్యవధిలోనే జరిగే దొంగతనాలకు బాధితులు మూగ సాక్ష్యాలుగా మిగుల్తున్నారు పెరిగిపోతున్న చోరీలు నిద్రావస్థలో రాత్రి గస్తీ స్టేషన్ల మధ్య లోపించిన సమన్వయం పనిచేయని సీసీ కెమెరాలు బెంబేలెత్తుతున్న ప్రజలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కర్నూలు క్రైం,
ప్రస్తుత సీజన్ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్తో పాటు ఇతర
ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ. నేడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ…
పోలీసు పహారాలో మహబూబాబాద్ జిల్లా జిల్లా కేంద్రంలో ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు మహబూబాబాద్ గల్లీ గల్లీలో 163 సెక్షన్ (144) అమలు అవుతోందని మైక్ సెట్ ద్వారా పోలీసుల ప్రచారం పోలీసు పహారాతో భయాందోళనలో మానుకోట ప్రజలు…
ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ మహబూబాబాద్కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు. చికిత్స
హైదరాబాద్లో మరో దారుణ హత్య హైదరాబాద్ - పాతబస్తీలోని సంతోష్ నగర్లో మోహీద్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి
రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు - హరీష్ రావు… పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీది.. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి
సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము. -రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు
వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు హైదరాబాద్:అక్టోబర్ 24వీఆర్వో వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది,మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకు నేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో వీఆర్వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభు త్వం