Delhi: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం. ప్రయాణికులు సురక్షితం. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్, సిబ్బంది. అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను దింపివేసిన సిబ్బంది.
లండన్ నుంచి సింగపూర్కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం… తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢీ.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు… మృతులలో తమిళనాడుకు చెందిన ఎన్నారై దంపతులు, కారు డ్రైవర్… బస్సులోని పలువురుకి గాయాలు…. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన ఏర్పేడు
మరోసారి భారీ వర్షాలు.. పలు విమానాల రద్దుదుబాయ్లో మరోసారి వర్షాలు దంచికొట్టాయి. నిన్న భారీ వర్షం కురవడంతో అక్కడి అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో పలు విమానాలను రద్దు చేశారు. విద్యాసంస్థలకు
AP: విజయవాడలో నకిలీ సిగరెట్ల గోడౌన్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 43వ డివిజన్లో ఉన్న నకిలీ సిగరెట్ల గోడౌన్ పై అధికారులు దాడి చేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.38 లక్షల విలువ గల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు
ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచులాడిన ఆ జట్టు కేవలం మూడింట్లోనే గెలిచి, టేబుల్లో చివరి నుంచి రెండో ప్లేస్లో ఉంది. ఇక ఇవాళ కోల్కతాతో మ్యాచులో ఓడితే ఆ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. ఎంఐ ప్లేఆఫ్స్
Your morning routine sets the tone for the rest of your day, but many people struggle to get up in the morning and feel motivated to begin their day Morning is the most refreshing and
బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలి కల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జా తీయ సంస్థ కింబెర్లీ- క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని
టి.సుండుపల్లి, అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, : ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని సుండుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. టి.సుండుపల్లి మండలంలోని ముడుంపాడు గ్రామంలో జగనన్న
✦ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) లాంటి పెద్ద ప్రాజెక్ట్తో వెండితెరకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ నుపుర్ సనన్ (Nupur Sanon) అంటున్నారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో ముచ్చటించారు. స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలే ఈ నుపుర్ సనన్.