సాధారణంగా ఉల్లి లేనిదే జిహ్వ తృప్తి చెందంటారు.. వంటకు ఉపయెగించే ఉల్లి అందరికి అవసరమైన నిత్యావసర వస్తువు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రిటైల్ మార్కెట్లో సైజుతో పనిలేకుండా
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి క్రాస్ దగ్గర సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు నిలిపి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరమని SI రామకృష్ణారెడ్డి చూచించారు. అలాగే బైక్ పైన వెళుతూ ఫోన్ మాట్లాడడం, ఇయర్ పొన్స్ పెట్టు కొని వాహనాలను నడపడం
హైదరాబాద్, అక్టోబర్ 12:మేడ్చల్ చెక్పోస్టు కిష్ణాపూర్ రోడ్డు మార్గంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మేడ్చల్ మండలం రావల్కోల్ వాసులు
గుంటూరు జిల్లా: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్ మిల్లులో పిడిఎఫ్ రైస్ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్ సప్లై డీఎస్ఓ పద్మజ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి లారీలో ఉన్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. వట్టి చెరుకూరు
హైదరాబాద్, అక్టోబర్ 12 : హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు,
ఏలూరు ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు డిఎస్పీ ఇ.శ్రీనివాసులు యొక్క ఆదేశాలపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ , ఏలూరు 2 టౌన్ ఎస్ఐ శుభ శేఖర్ వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు 2
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారి సతీమణి కే.శోభా రావు గారు. ముందుగా వారికి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి గారు కుమార్తె బియ్యపు శ్రీపవిత్ర రెడ్డి గారు మరియు కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 08: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా
ఏపీయూడబ్ల్యూజె విజయవాడ అర్బన్ శాఖ మహా సభ ఆదివారం కోలాహలం గా జరిగింది. ఈ సందర్భంగా గడచిన 23 ఏళ్లు గా అటు యూనియన్ ఇటు ప్రెస్ క్లబ్ ల లో పలు హోదాలలో విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు కు ఘన సత్కారం జరిగింది.
ఖమ్మం టేకులపల్లి పాత తాండాకు చెందిన భూక్యా ప్రేమ్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు ప్రవీణ్ (22) పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసాడు. ఆగస్టు 17న స్నేహితుడితో కలిసి ఫ్లెక్స్ కడుతున్న సందర్భంలో 11 కేవీ విద్యుత్ తీగ తగిలి మరణించాడు. తాజాగా ప్రకటించిన పోలీస్ ఫలితాల్లో