గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: మొగులయ్యపద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తున్నారు. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల నెలవారి గౌరవ
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి• నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా మంచినీరందించండి• జల్ జీవన్ మిషన్ కింద ఈనెల 13 తర్వాత సిఇఓ అనుమతితో పనులు చేపట్టండి• ఈనెల 2న 28 లక్షల 56 వేల మంది ఉపాధి హామీ
ఈ ఉదయం యుఎఇ ప్రజలు భారీ వర్షం ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తుఫాను కారణంగా చాలా మంది తమ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థులు కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా వాహనాలు
గూగుల్లో ఇంగ్లిష్ ప్రాక్టీస్ కొసం కొత్త ఏఐ ఫీచర్.. ఎలా వాడాలి? గూగుల్లో కొత్త టూల్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే వారికోసం AI ఆధారంగా పనిచేసే ‘స్పీకింగ్ ప్రాక్టీస్’ ఫీచర్ని ప్రవేశపెట్టింది. దీనికోసం గూగుల్ సెర్చ్ల్యాబ్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్
ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా కాల్ మనీ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారం. తీసుకున్న వారికి మాత్రం రక్త కన్నీరు…. నూటికి పది రూపాయలు వడ్డీలు, వారు కట్టిన వడ్డీలు అసలకు పది రెట్లు ఉంటుంది. కానీ తీసుకున్న వారు ఇంకా కట్టలేమని కళ్ల
హైదరాబాద్, నవంబర్ 22 : తెలంగాణ ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్గా మావోయిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్
అమరావతి : ఏపీలో నేటి నుండి మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు క్వార్టర్పై రూ.10, ఫుల్ బాటిల్పై రూ.20 ధర పెంపు ఫారిన్ లిక్కర్ ధరలు 20% పెంపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతాల్లోకి మార్చిన ప్రభుత్వం ఏఆర్ఈటీ శ్లాబులు రూపాయల్లో
తిరుపతి: అందుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ . తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాల లోని ఓ విద్యార్థి పై సహచర విద్యార్థులు నిప్పంటించిన ఘటన. వడమాల పేట రజక కాలనీ కు చెందిన దాము కుమారుడు చందు విద్యార్థి 70 శాతం కాలిపోయిన శరీరం పరిస్థితి
నగరంలో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్