Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 14, 2025
  1. Home
  2. Editorial

Category: Editorial

వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష

వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష

ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. బిట్ కాయిన్ ధర ఒకేసారి భారీగా పెరిగింది. అమెరికాలో ఓట్ల లెక్కింపు

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 30న ఒకే రోజు ఈ రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్‌-2024 ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు

www.varnidevelopers.com
తెలంగాణ వైతాళికుడు ( మే 28-సురవరం ప్రతాపరెడ్డి జయంతి)

తెలంగాణ వైతాళికుడు ( మే 28-సురవరం ప్రతాపరెడ్డి జయంతి)

తెలుగుకు ఏమాత్రం ఆదరణ లేని రోజులలో విశృంఖలంగా నిమ్మకునీరెత్తినట్లు నిర్భయంగా, నిశ్చలంగా, నిర్విరామంగా రాసుకొంటూ పోయిన ఒక నిష్కల్మష నిరాడంబర జీవి ప్రతాపరెడ్డి గారు.సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించారు . మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివాడు. తిరువాన్

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి నేడు

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి నేడు

తెలుగు నాటసంఘసంస్కరణోద్యమంటే గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులు తో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో వీరు పని చేశారు.రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862 అక్టోబరు 1 న మచిలీపట్నంలో జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన

మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు100 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి: హరీష్ రావు

మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు100 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి: హరీష్ రావు

కిరీటి న్యూస్:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని

www.varnidevelopers.com
టి. సుండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇక ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభం

టి. సుండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇక ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభం

కిరీటి న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టి సుండుపల్లె నందు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోయే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ జయన్న గారి ఆధ్వర్యంలో సుండుపల్లె టౌన్ లోని విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించే నిమిత్తం సుండుపల్లి టౌన్ లోని

సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్

సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్

​ నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్‌ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం

గూగుల్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ కొసం కొత్త ఏఐ ఫీచర్‌.. ఎలా వాడాలి?

గూగుల్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ కొసం కొత్త ఏఐ ఫీచర్‌.. ఎలా వాడాలి?

గూగుల్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ కొసం కొత్త ఏఐ ఫీచర్‌.. ఎలా వాడాలి? గూగుల్‌లో కొత్త టూల్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే వారికోసం AI ఆధారంగా పనిచేసే ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీనికోసం గూగుల్‌ సెర్చ్‌ల్యాబ్‌ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో గూగుల్‌

www.varnidevelopers.com
‘A terrorist might start shooting at me’: Israeli soldier’s last text to family amid Hamas attack

‘A terrorist might start shooting at me’: Israeli soldier’s last text to family amid Hamas attack

Namma Boni, who was serving in the 77th Battalion of Armored Corps, was at her post when the Hamas terrorists overwhelmed the Zikim military base. Amid the full-fledged war between Israel and terrorist group Hamas,