తిరుపతి :అక్టోబర్ 12తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం, శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారి సతీమణి కే.శోభా రావు గారు. ముందుగా వారికి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి గారు కుమార్తె బియ్యపు శ్రీపవిత్ర రెడ్డి గారు మరియు కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి
విజయవాడ: ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నగరం తాడేపల్లి నందు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చర్చించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు,
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 08: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా
ఏపీయూడబ్ల్యూజె విజయవాడ అర్బన్ శాఖ మహా సభ ఆదివారం కోలాహలం గా జరిగింది. ఈ సందర్భంగా గడచిన 23 ఏళ్లు గా అటు యూనియన్ ఇటు ప్రెస్ క్లబ్ ల లో పలు హోదాలలో విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు కు ఘన సత్కారం జరిగింది.
అనంతపురం, అక్టోబర్ 08 : నగరంలోని లక్ష్మీనగర్ నుండి నడిమి వంక కు పోవు జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆదివారం ఉదయం జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను చేపట్టారు. ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ చింతకుంట మధు తో కలిసి ఆయన
నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు
Congratulations to the team for this outstanding performance. This team's unwavering commitment, passion and synergy have not only won the game but also the hearts of countless Indians. This victory is a testament to their
తిరుపతి :అక్టోబర్ 06: తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది, నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque fermentum massa vel enim feugiat gravida. Phasellus velit risus, euismod a lacus et, mattis condimentum augue. Vivamus fermentum ex quis imperdiet sodales. Sed aliquam nibh tellus,