Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 16, 2025
  1. Home
  2. Andhra Pradesh

Category: Andhra Pradesh

గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య

గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య

గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: మొగులయ్యపద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తున్నారు. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల నెలవారి గౌరవ

7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ

7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ

రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి-చీఫ్ సెక్రటరి డా.కెఎస్.జవహర్ రెడ్డి

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి-చీఫ్ సెక్రటరి డా.కెఎస్.జవహర్ రెడ్డి

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి• నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా మంచినీరందించండి• జల్ జీవన్ మిషన్ కింద ఈనెల 13 తర్వాత సిఇఓ అనుమతితో పనులు చేపట్టండి• ఈనెల 2న 28 లక్షల 56 వేల మంది ఉపాధి హామీ

www.varnidevelopers.com
హోం ఓటింగ్ -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా

హోం ఓటింగ్ -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. హోం ఓటింగ్ కు అర్హత ఉన్న

సినిమా తరహాలో… రోడ్డుపై వేగంగా కారు వెళ్తున్న కారు… వెనకాలే రక్షణగా టూవీలర్స్.. ఆపి చూసిన పోలీసులు షాక్..!

సినిమా తరహాలో… రోడ్డుపై వేగంగా కారు వెళ్తున్న కారు… వెనకాలే రక్షణగా టూవీలర్స్.. ఆపి చూసిన పోలీసులు షాక్..!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నిఘాను ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖ లోని..ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వాటికి రక్షణగా రెండు టూవీలర్లు కూడా వెళ్తుండటంతో పోలీసులు

నకిలీ సిగరెట్ల కలకలం

నకిలీ సిగరెట్ల కలకలం

AP: విజయవాడలో నకిలీ సిగరెట్ల గోడౌన్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 43వ డివిజన్లో ఉన్న నకిలీ సిగరెట్ల గోడౌన్ పై అధికారులు దాడి చేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.38 లక్షల విలువ గల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు

www.varnidevelopers.com
గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశం

గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశం

అమరావతి : గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశంలో ముఖ్యఅతిథిగా వంగవీటి రాధాకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు…

వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ

వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ

కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు

మీ బిడ్డను మరోసారి దీవించండి…మీడియా సమావేశంలో- ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

మీ బిడ్డను మరోసారి దీవించండి…మీడియా సమావేశంలో- ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

జగన్ సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.చిన్నమండెం లోని చాకిబండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి కుటుంభ సభ్యులు కంచం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,

www.varnidevelopers.com
సీఎం జ‌గ‌న్‌పై మ‌రోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు

సీఎం జ‌గ‌న్‌పై మ‌రోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు

ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్ర‌బాబు ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుక‌ని ధ్వ‌జం... అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్‌... టీడీపీ అధినేత,