కిరీటి న్యూస్:: చల్లపల్లి - ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్… మచిలీపట్నం నుండి అవనిగడ్డ వస్తున్న పల్లెవెలుగు బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు… బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. చల్లపల్లి బస్టాండ్ ఎదురుగా జరిగిన సంఘటన…
కిరీటి న్యూస్:: అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు అంశాలపై ఆరా.. పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో సిట్ టీమ్.. తాడిపత్రి ఘటనలో కొనసాగుతున్న అరెస్టులు..
కాకినాడ జిల్లా, కిరీటి న్యూస్: ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది. ఇది గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. తర్వాత
కిరీటి న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టి సుండుపల్లె నందు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోయే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ జయన్న గారి ఆధ్వర్యంలో సుండుపల్లె టౌన్ లోని విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించే నిమిత్తం సుండుపల్లి టౌన్ లోని
అమరావతి, కిరీటి న్యూస్:: నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రెండు డ్రోన్లు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో మార్గంలోకి వచ్చాయి. అత్యంత కట్టుదిట్టమైన రక్షణలో ఉండే ప్రధాని పర్యటనలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. భద్రతా లోపంపై డీజీపీ, సీఎస్లను వివరణ కోరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా
అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు..?. మే-23, కిరీటి న్యూస్: ఎన్నికల కౌంటింగ్కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ
కడప జిల్లా… కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న. కడప కోర్టు ఆర్డర్ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో సునీత పిటిషన్. సునీత పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం… తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢీ.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు… మృతులలో తమిళనాడుకు చెందిన ఎన్నారై దంపతులు, కారు డ్రైవర్… బస్సులోని పలువురుకి గాయాలు…. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన ఏర్పేడు
AP: తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై YCP నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే ఆన్నారాయన. తన కూతురుకు పెళ్లి అయ్యిందని, ఇప్పుడు ఆమెకు మెట్టినిల్లే ప్రధానమన్నారు. తన కూతురుతో కొంతమందితో తిట్టించారని, ఇది బాధాకరమని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల