తాడేపల్లి: కౌంటింగ్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఏమరుపాటు పనికిరాదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అసెంబ్లీ
జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుంది, పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ స్థాయి నుండి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి వరకు వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపడుతుందని జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికారి సంస్థ గుంటూరు, చైర్మన్ రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.. రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ), నక్సలైట్ల (Naxalites) మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారని వివరాలు అందడంతో.. అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె:: మదనపల్లె కేంద్రంగా భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్న కొందరి రౌడీషీటర్ల పేర్లను పోలీసులు మంగళవారం మీడియాకు బహిర్గతం చేశారు . ఈ సందర్భంగా సీఐలు యువరాజు, శేఖర్, వల్లిబాష మాట్లాడుతూ.. మదనపల్లె కేంద్రంగా పాతనేరస్తులు, రౌడీలు సామాన్య ప్రజలను బెదిరించి భూ దంధాలు, సెటిల్మెంట్లు
తృటిలోతప్పిన పెను ప్రమాదం .. కోడూరుప్రభుత్వం వైద్య శాలకు చెందిన 108 వాహనానికి ప్రమాదం. వి.కొత్తపాలెం - జయపురం మధ్యలో ప్రమాదానికి గురైన 108 వాహనం. వాహనం స్టీరింగ్ బోల్ట్ తప్పుకోవటం తోడ్రెనేజీ పోవడంతో దూసుకు వెళ్లిన108 వాహనం. వాహనంలో రోగులు ఎవరు లేకపోవడం తో తప్పిన ప్రమాదం.
జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు.
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ సన్నద్దత, శాంతి భద్రతల నిర్వహణపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాత్కర్, ఎస్పీ
కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా
ఉమ్మడి నెల్లూరు జిల్లా.. సూళ్లూరుపేట:: సూళ్లూరుపేట షార్ అంతరిక్ష కేంద్రంలో ఈరోజు ఉదయం 5:45 గంటలకు లాంచ్ అవ్వాల్సిన అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ సాంకేతిక కారణాలవల్ల లాంచింగ్ వాయిదా వేశారు, చెన్నై కు చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ షార్ లోని ఓ ప్రైవేట్ లాంచ్