విజయవాడ: ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నగరం తాడేపల్లి నందు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చర్చించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు,
ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు నేతలతో భేటీ. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటన వంటి అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్న పురంధేశ్వరి. ఇటీవల నిర్వహించిన కోర్ కమిటీలో
విజయవాడ: సోమవారం విజయవాడలో వైఎస్సార్సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు.. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు
▪️ఏపీ లోనీ సత్యసాయి జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ▪️పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ▪️గోరంట్ల మండలం గడ్డం తండాలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుపై దుండగుడు బాంబు విసిరాడు. ▪️అదృష్టవశాత్తు అది పేలలేదు దీంతో ఎమ్మెల్యేకు పెని ప్రమాదం తప్పింది.
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపు నిచ్చిన టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందరికీ మరిన్ని మేళ్లు జరుగుతాయన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ తిరుపతి: మనందరికి మంచి చేస్తున్న జగనన్నకు ఓట్లు వేసి, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర
ఏపీయూడబ్ల్యూజె విజయవాడ అర్బన్ శాఖ మహా సభ ఆదివారం కోలాహలం గా జరిగింది. ఈ సందర్భంగా గడచిన 23 ఏళ్లు గా అటు యూనియన్ ఇటు ప్రెస్ క్లబ్ ల లో పలు హోదాలలో విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు కు ఘన సత్కారం జరిగింది.
అనంతపురం, అక్టోబర్ 08 : నగరంలోని లక్ష్మీనగర్ నుండి నడిమి వంక కు పోవు జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆదివారం ఉదయం జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను చేపట్టారు. ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ చింతకుంట మధు తో కలిసి ఆయన
అమరావతి: ఏపీలో ఎన్నికల (AP Elections) ప్రక్రియలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ (APSEC CEO) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు.2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని
చంద్రబాబు సీఐడీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ.. సోమవారం తీర్పు వెల్లడించనున్న న్యాయమూర్తి..
స్కిల్ కేసులో ఆరోపణలతో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు.. అనిశా కోర్టులో విచారణ జరగనుంది. గురువారం రోజున ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను నేటికి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు ఈరోజు మధ్యహ్నం ఇరుపక్షాల వాదనలను విననుంది.