బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలి కల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జా తీయ సంస్థ కింబెర్లీ- క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓయువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో నివసిస్తున్న సాంబశివరావు నాయుడు (24) కొన్నేళ్లుగా రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ(29)ను ప్రేమిస్తున్నాడు. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా వెంటపడుతున్నా పట్టించుకోలేదని మనస్థాపానికి గురై
గుంటూరు జిల్లా: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్ మిల్లులో పిడిఎఫ్ రైస్ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్ సప్లై డీఎస్ఓ పద్మజ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి లారీలో ఉన్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. వట్టి చెరుకూరు
టి.సుండుపల్లి, అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, : ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని సుండుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. టి.సుండుపల్లి మండలంలోని ముడుంపాడు గ్రామంలో జగనన్న
అమరావతిస్కిల్ కేస్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17 కు వాయిదా వేసిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయమని సిఐడికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు.
సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య మరికొందరు టిడిపి నేతలు Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం
విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏర్పాటైన
తాడేపల్లిలోని సీఐడి విచారణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. లోకేష్ కు మద్దతుగా సిఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, వెనుదిరిగిన టీడీపీ కార్యకర్తలు..
ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి, ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయి లోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం… రాయచోటి మున్సిపాలిటీలోని బండ్లపెంట దర్గా పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం సందర్శనలో
ఏలూరు ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు డిఎస్పీ ఇ.శ్రీనివాసులు యొక్క ఆదేశాలపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ , ఏలూరు 2 టౌన్ ఎస్ఐ శుభ శేఖర్ వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు 2