Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 15, 2025
  1. Home
  2. Andhra Pradesh

Category: Andhra Pradesh

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..!!  రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని..

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..!! రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని..

బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలి కల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జా తీయ సంస్థ కింబెర్లీ- క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని

తిరుపతి: వివాహిత ప్రేమించలేదని పెట్రోల్ పోసుకున్నాడు

తిరుపతి: వివాహిత ప్రేమించలేదని పెట్రోల్ పోసుకున్నాడు

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓయువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో నివసిస్తున్న సాంబశివరావు నాయుడు (24) కొన్నేళ్లుగా రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ(29)ను ప్రేమిస్తున్నాడు. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా వెంటపడుతున్నా పట్టించుకోలేదని మనస్థాపానికి గురై

25 టన్నుల రేషన్ బియ్యం లారీ పట్టివేత

25 టన్నుల రేషన్ బియ్యం లారీ పట్టివేత

గుంటూరు జిల్లా: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్ మిల్లులో పిడిఎఫ్ రైస్ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్ సప్లై డీఎస్ఓ పద్మజ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి లారీలో ఉన్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. వట్టి చెరుకూరు

www.varnidevelopers.com
ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యం… జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన

ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యం… జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన

టి.సుండుపల్లి, అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, : ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని సుండుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. టి.సుండుపల్లి మండలంలోని ముడుంపాడు గ్రామంలో జగనన్న

స్కిల్ కేస్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17 కు వాయిదా వేసిన హైకోర్టు

స్కిల్ కేస్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17 కు వాయిదా వేసిన హైకోర్టు

అమరావతిస్కిల్ కేస్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17 కు వాయిదా వేసిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయమని సిఐడికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు.

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య మరికొందరు టిడిపి నేతలు Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

www.varnidevelopers.com
ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏర్పాటైన

తాడేపల్లిలోని సీఐడి విచారణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తాడేపల్లిలోని సీఐడి విచారణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తాడేపల్లిలోని సీఐడి విచారణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. లోకేష్ కు మద్దతుగా సిఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, వెనుదిరిగిన టీడీపీ కార్యకర్తలు..

దేశానికే ఆద‌ర్శం జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌…

దేశానికే ఆద‌ర్శం జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌…

ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి, ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయి లోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం… రాయచోటి మున్సిపాలిటీలోని బండ్లపెంట దర్గా పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం సందర్శనలో

www.varnidevelopers.com
క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన వ్యక్తులకు పోలీస్ అధికారులు కౌన్సిలింగ్

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన వ్యక్తులకు పోలీస్ అధికారులు కౌన్సిలింగ్

ఏలూరు ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు డిఎస్పీ ఇ.శ్రీనివాసులు యొక్క ఆదేశాలపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ , ఏలూరు 2 టౌన్ ఎస్ఐ శుభ శేఖర్ వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు 2