Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 15, 2025
  1. Home
  2. Andhra Pradesh

Category: Andhra Pradesh

పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మేడా మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి

పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మేడా మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి

రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం 🏛️ పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వీరబల్లి మండలంలోని వంగిమల్ల డి. రాచపల్లి

జగనన్న ఆరోగ్య సురక్షను ప్రారంభించిన రాజంపేట ఎమ్మెల్యే మేడా

జగనన్న ఆరోగ్య సురక్షను ప్రారంభించిన రాజంపేట ఎమ్మెల్యే మేడా

☄️ పైసా ఖర్చు లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష ☄️ రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు. ☄️ వీరబల్లి మండలం వంగిమల్ల పంచాయతీలో సచివాలయం, విలేజ్ క్లినిక్ , రైతు భరోసా కేంద్రం, ప్రారంభించి, ఎమ్మెల్యే గారికి ఘన

Onion price: సామాన్యులపై మరో పిడుగు.. చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు..

Onion price: సామాన్యులపై మరో పిడుగు.. చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు..

సాధారణంగా ఉల్లి లేనిదే జిహ్వ తృప్తి చెందంటారు.. వంటకు ఉపయెగించే ఉల్లి అందరికి అవసరమైన నిత్యావసర వస్తువు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రిటైల్ మార్కెట్లో సైజుతో పనిలేకుండా

www.varnidevelopers.com
నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు.. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ పి.

AP draft voters list: ఏపీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల..

AP draft voters list: ఏపీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల..

అమరావతి: ఏపీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు. మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు: 3808 మంది ఉన్నారని పేర్కొన్నారు.. సర్వీస్ ఓటర్లు: 66,158 మంది ఉండగా, అనంత జిల్లాలో అత్యధిక ఓటర్లు:

పోలీస్ ఎవరనెస్ ప్రోగ్రామ్

పోలీస్ ఎవరనెస్ ప్రోగ్రామ్

అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి క్రాస్ దగ్గర సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు నిలిపి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరమని SI రామకృష్ణారెడ్డి చూచించారు. అలాగే బైక్ పైన వెళుతూ ఫోన్ మాట్లాడడం, ఇయర్ పొన్స్ పెట్టు కొని వాహనాలను నడపడం

www.varnidevelopers.com
Nara Bhuvaneswari: 2024లో తెదేపా, జనసేన అఖండ విజయం ఖాయం: భువనేశ్వరి

Nara Bhuvaneswari: 2024లో తెదేపా, జనసేన అఖండ విజయం ఖాయం: భువనేశ్వరి

శ్రీకాళహస్తి: వైకాపా వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

గజపతినగరం (విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు.. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. 'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్‌

AP CMO: ఒంగోలు భూ కుంభకోణం.. ప్రకాశం ఎస్పీకి సీఎంవో నుంచి పిలుపు

AP CMO: ఒంగోలు భూ కుంభకోణం.. ప్రకాశం ఎస్పీకి సీఎంవో నుంచి పిలుపు

అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూ కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి పిలుపొచ్చింది.. భూ కుంభకోణంపై పూర్తి వివరాలతో రావాలని సీఎంవో అధికారులు ఎస్పీకి సమాచారమిచ్చారు. దీంతో సంబంధిత దస్త్రాలతో మలికా

www.varnidevelopers.com
తిరుపతి లో నేడు కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి లో నేడు కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :అక్టోబర్ 12తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం, శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం