Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 16, 2025
  1. Home
  2. Andhra Pradesh

Category: Andhra Pradesh

శ్రీకాకుళంలో గంజాయి కలకలం

శ్రీకాకుళంలో గంజాయి కలకలం

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. పలాస రైల్వే స్టేషన్‌లో 102 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు గంజాయిని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కేరళకు చెందిన నలుగురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 102

సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్

సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్

​ నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్‌ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం

YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరటవైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు.

www.varnidevelopers.com
మాచిరెడ్డిగారి పల్లి గ్రామ పంచాయతీ వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారం

మాచిరెడ్డిగారి పల్లి గ్రామ పంచాయతీ వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారం

రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం మాచిరెడ్డి గారి పల్లి గ్రామ పంచాయతీ వాయలుడ్డు బిడికిలో వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆకేపాటి అమర్నథ్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు యర్రపురెడ్డి అజయ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, టూరిజం బోర్డ్ డైరెక్టర్ యర్రపురెడ్డి అజంతమ్మ, జిల్లా సంయుక్త కార్యదర్శి యర్రపురెడ్డి ఆరం

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమ

ఎన్నికల ప్రచారంలో సీపీఐ అభ్యర్థి విశ్వనాధ్ నాయక్

ఎన్నికల ప్రచారంలో సీపీఐ అభ్యర్థి విశ్వనాధ్ నాయక్

సుండుపల్లె మండలంలో సిపిఐ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న రాజంపేట శాసనసభ అభ్యర్థి బుక్కే విశ్వనాథ నాయక్.. కంకి కొడవలి కే మన ఓటు … ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆటపాట డబ్బుతో మార్మోగుతున్న సిపిఐ ఎన్నికల ప్రచారం.. ఎర్రజెండాను ముద్దాడుతున్న గ్రామ ప్రజలు

www.varnidevelopers.com
చాప కింద నీరులా కాల్ మని వ్యాపారం…. ఇస్తే ఉంటావు, లేదంటే చస్తావు….

చాప కింద నీరులా కాల్ మని వ్యాపారం…. ఇస్తే ఉంటావు, లేదంటే చస్తావు….

ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా కాల్ మనీ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారం. తీసుకున్న వారికి మాత్రం రక్త కన్నీరు…. నూటికి పది రూపాయలు వడ్డీలు, వారు కట్టిన వడ్డీలు అసలకు పది రెట్లు ఉంటుంది. కానీ తీసుకున్న వారు ఇంకా కట్టలేమని కళ్ల

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతి

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతి

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతిబెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య, లక్ష్మిల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పీపుల్స్

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీ

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీ

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీబీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్‌పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ యూసీలను

www.varnidevelopers.com
ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఎంఐఎం మద్ధతు.. చంద్రబాబుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఎంఐఎం మద్ధతు.. చంద్రబాబుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలపై స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఓటర్లను కోరారు. ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా