Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 16, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

తన తల్లిని బెదిరించడానికే కేసులు నమోదు చేస్తున్నారని పీడీపీ చీఫ్‌, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా

తన తల్లిని బెదిరించడానికే కేసులు నమోదు చేస్తున్నారని పీడీపీ చీఫ్‌, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా

శ్రీనగర్‌: తన తల్లిని బెదిరించడానికే కేసులు నమోదు చేస్తున్నారని పీడీపీ చీఫ్‌, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా అన్నారు. అధికార యంత్రాంగం ఇలాంటి ఎత్తుగడలు ఎన్నివేసినా తమ పార్టీ నిజాలు చెప్పడాన్ని ఆపదన్నారు. మే 25న ఎన్నికల పోలింగ్‌ వేళ పీడీపీ కార్యకర్తలు, ఎన్నికల

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 30న ఒకే రోజు ఈ రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్‌-2024 ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు

ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ

ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ

టీ20 ప్రపంచ కప్ ముంగిట భారత క్రికెటర్లకు ఉత్సాహాన్నిచ్చేలా ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ చూపారు. భారత యువ క్రికెటర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్ పటేల్‌ ఐసీసీ ర్యాంకుల్లో ముందుకొచ్చారు. టీ20 ఫార్మాట్‌లో తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. అక్షర్‌ పటేల్ (660 పాయింట్లు) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో

www.varnidevelopers.com
గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా

గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా

హైదరాబాద్‌: ఆ కుర్రాడు అప్పుడే హీరోగా తెలుగులో పరిచయమవుతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా. ఆ మూవీ ప్రారంభం సందర్భంగా దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన చిరంజీవి వచ్చి తన అభినందనలు తెలిపారు. హీరో-హీరోయిన్లతో కలిసి ఫొటో కూడా

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ

బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.  ప్రజ్వల్‌ తరఫు న్యాయవాది అరుణ్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది.

కేసీఆర్ అరెస్ట్ అవుతారా?

కేసీఆర్ అరెస్ట్ అవుతారా?

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉచ్చు బిగుస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ అధికార కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ అరెస్ట్ తప్పేలా లేదనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో

www.varnidevelopers.com
వివాదంలో జయ జయహే తెలంగాణ గీతం

వివాదంలో జయ జయహే తెలంగాణ గీతం

హైదరాబాద్:మే 29 :: తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తయిన వేళ… రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అయ్యింది. ఉత్సవాలకు రేవంత్‌ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం అమర వీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించి.. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే

కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఉత్తర ఖండ్ :- ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌ధామ్‌ యాత్ర లో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్ప టి వరకు 5 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్‌ నాథ్‌ను దర్శించుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా

అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు.

అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు.

చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి? అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు, అయితే మనం అక్కడకు వెళితే ఏం తినవచ్చు? గాలి నుంచి తయారు చేసిన పాస్తా, ప్రొటీన్ బార్లు జస్ట్ ఒక ప్రారంభమేనా? ఇంకా

www.varnidevelopers.com
జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశాం: భుజంగరావు

జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశాం: భుజంగరావు

TG: BRS అధికారంలో ఉన్నప్పుడు తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ఫోన్ను కూడా ట్యాప్ చేశామని కీలక నిందితుడు, అడిషనల్ ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు వెల్లడించారు. అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేసేందుకు ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లను తెలుసుకునే వాళ్లమని తెలిపారు. ప్రభుత్వ,