కిరీటి న్యూస్:: హైదరాబాద్: తెలంగాణ కొత్త లోగో (కొత్త రాజముద్ర) దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల మాటలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
కడప వయా హైదరాబాద్ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్, రాజమండ్రి, రాయపూర్, ఇండోర్, జబల్పూర్, ముంబై, చండీగర్, వారణాసి, జైపూర్, సూరత్, రాంచీ, ఢిల్లీ సర్వీసులను ఉపయోగించుకోండి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ - శివప్రసాద్, -- ఆకాశయానం ✈️✈️✈️ - కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు,
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’ మహిళల కోసం సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. దీంతో, ఇకపై మహిళలు వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. ‘ప్రస్తుతానికి పైలట్
సినీనటి నివేథ పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి..డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు. అది పరువుకు సంబంధించిన
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలో ఉండటంతో ఊహించని రేంజ్లో నిర్వహణకు రెడీ అయింది. ఈ ఆవిర్భావ సెలబ్రేషన్స్కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలిని తీసుకొచ్చేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఫోన్లలోనే సంప్రదింపులు
HYD : తెలంగాణ రాజముద్రలో మార్పులపై BRS అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇవాళ చార్మినార్ దగ్గర నిరసనలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ రాజముద్ర మార్చకూడదని BRS డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్
కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2 వేలమంది పోలీసులతో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలు కన్యాకుమారికి చేరుకున్నాయి. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో మూడు
రాష్ట్ర అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతోంది. పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ ఆదేశాలతో ఏర్పాట్లను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్
ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేశాం: ప్రణీత్ రావు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించినట్లు నిందితుడు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. అతడే సీసీ కెమెరాలను
రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడంపై సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనుంది. కాగా ఈ బడిబాట కార్యక్రమాన్ని తొలుత జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాలని భావించింది. కానీ