తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ & ధర్మాదాయ శాఖమంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గతంలో కంటే వైభవోపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా పండుగ నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
ఉగ్రదాడులపై నేడు అమిత్ షా కీలక సమావేశం, జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఢిల్లీలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని
లారీ నీ ఢీకొన్న ట్రావెల్ బస్సు ఒకరు మృతి: సత్తెనపల్లి మండలం కంటిపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్ ఢీ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికులు వివరాలు ప్రకారం బాపట్ల నుండి హైదరాబాద్ 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఫిల్మ్నగర్, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్ వరకు కిలోమీటర్ల
అమరావతి : ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత సమాచారం ఇచ్చి మిగిలింది మా వద్ద లేదని ఇస్తున్నారు. ఉద్యోగులు అలా లేదు అనే ముందు అట్టి ఫైళ్లు ఏమైయ్యాయి కనబడని ఫైళ్లు పోయిన ఫైళ్లు గురించి
సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్లో సమర్పించాలి. వంతెన
పెట్రోల్, డీజిల్పై రూ.3 పెంచిన ప్రభుత్వం: కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. తాజాగా పెట్రోల్, డీజిల్పై దాదాపు 4 శాతం పన్నులు పెంచింది. దీంతో ఇకపై లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగనుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.3.02 పెరగనుంది. కాగా ఇప్పటికే కర్ణాటకలో లీటర్ పెట్రోల్
హైదరాబాద్ :- తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వ హించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారం భం కానున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించుటకు
ఈ రోజు జరగబోయే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు తో పాటు 24 మంది మంత్రి మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు…. ఏపీ కేబినెట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్