AP: వైసీపీ హయాంలో జరిగిన భూ దోపిడీపై సీఎం చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. “కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు.
మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యా యి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇండియా పోస్టల్ డిపార్ట్ మెంట్లో జీడీఎస్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్తో 35వేల ఖాళీలు భర్తీ కానున్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు
నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా-ఏ మహిళల జట్టును ప్రకటించింది. ఇందులో ఏపీకి చెందిన షబ్నమ్ షకీల్, హైదరాబాద్కు చెందిన సొప్పదండి యశశ్రీ చోటు దక్కించుకున్నారు. టీమ్: మిన్నుమణి (కెప్టెన్), శ్వేతాసెహ్రావత్, ప్రియాపునియా, శుభాసతీష్, తేజల్ హసబ్నిస్, కిరణ్ నవ్గిరే, సజన, ఉమాచెత్రీ,
భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29కి.మీ. మేర ఉంది.
ఒడిశా :జులై 15 :: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి
ఆగస్టు 15 నాటికి ట్రయల్ రన్.. మెరుగైన సదుపాయాలతో పరుగులు..దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఈ రైళ్ల
ఆగస్ట్ 1 నుండి తెలంగాణలో పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు. తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం. తద్వారా పెరగున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.
HYD టీ-హబ్ వద్ద బైకర్లు రేసింగ్ స్టంట్స్ చేశారు. కాగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో బైక్ స్టంట్ పాత వీడియోలకు సంబంధించి రాయదుర్గం పీఎస్ ఈ నెల 2న కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి సుమారు 50