Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 15, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

‘కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ’

‘కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ’

AP: వైసీపీ హయాంలో జరిగిన భూ దోపిడీపై సీఎం చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. “కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు.

బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యా యి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోస్టల్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడు చివరి తేదీ

పోస్టల్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడు చివరి తేదీ

ఇండియా పోస్టల్ డిపార్ట్‌ మెంట్‌లో జీడీఎస్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్‌తో 35వేల ఖాళీలు భర్తీ కానున్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు

www.varnidevelopers.com
ఇవాళ నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం

ఇవాళ నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం

నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇండియా-ఏ జట్టులో తెలుగు క్రికెటర్లకు చోటు

ఇండియా-ఏ జట్టులో తెలుగు క్రికెటర్లకు చోటు

వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా-ఏ మహిళల జట్టును ప్రకటించింది. ఇందులో ఏపీకి చెందిన షబ్నమ్ షకీల్, హైదరాబాద్‌కు చెందిన సొప్పదండి యశశ్రీ చోటు దక్కించుకున్నారు. టీమ్: మిన్నుమణి (కెప్టెన్), శ్వేతాసెహ్రావత్, ప్రియాపునియా, శుభాసతీష్, తేజల్ హసబ్నిస్, కిరణ్ నవ్‌గిరే, సజన, ఉమాచెత్రీ,

రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే

రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే

భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29కి.మీ. మేర ఉంది.

www.varnidevelopers.com
నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

ఒడిశా :జులై 15 :: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి

త్వరలో వందేభారత్‌ స్లీపర్‌

త్వరలో వందేభారత్‌ స్లీపర్‌

ఆగస్టు 15 నాటికి ట్రయల్ రన్.. మెరుగైన సదుపాయాలతో పరుగులు..దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఈ రైళ్ల

పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు

పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు

ఆగస్ట్ 1 నుండి తెలంగాణలో పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు. తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం. తద్వారా పెరగున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.

www.varnidevelopers.com
టీ-హబ్ వద్ద బైక్ రేసింగ్.. 50 వాహనాలు సీజ్

టీ-హబ్ వద్ద బైక్ రేసింగ్.. 50 వాహనాలు సీజ్

HYD టీ-హబ్ వద్ద బైకర్లు రేసింగ్ స్టంట్స్ చేశారు. కాగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో బైక్ స్టంట్ పాత వీడియోలకు సంబంధించి రాయదుర్గం పీఎస్ ఈ నెల 2న కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి సుమారు 50