గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక న్యూఢిల్లీ: యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చడం అంత సులువు కాదు. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుందని గతంలో చెప్పిన ఐక్యరాజ్యసమితి.. సైనిక చర్య మొదలై ఏడాదికి పైగా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నవంబర్ 11న కొత్త సీజేఐ ప్రమాణస్వీకారం.. ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్.
ముందస్తు జమిలీ వస్తుందని వైసీపీ ప్రచారం కొద్దిరోజుగా వైసీపీ నేతలు ముందస్తు జమిలీ జపం చేస్తున్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు విపత్తులు వచ్చినా తన నియోజకవర్గం నుంచి వచ్చి పార్టీ ఆఫీసులో లేదా సెక్రటేరియట్ ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్చ లేని కాకాణి గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి
టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో పోస్టులు: ఏం బయటపెడతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 24న సంచలన విషయాలు బయట పెడతామని వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 24న సంచలన విషయాలు బయట పెడతామని వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు సోషల్
హైదరాబాద్, అక్టోబర్ 24: ముఖ్య అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన అసహానాన్ని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఏఐసీసీ చీఫ్కు జీవన్
హైదరాబాద్, అక్టోబర్ 24: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఓ పెద్ద స్కామ్ అని ఆరోపించారు. మూసీని కాంగ్రెస్ నేతలు ఏటీఎంలా మార్చుకున్నారని విమర్శించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కాంగ్రెస్ సర్కార్పై తనదైన
రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను
తెలంగాణలోనూ బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై టీ-కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. “మీ తండ్రి దళితులకు మూడెకరాలు భూమి, బీసీ బంధు, రైతులకు ఉచితంగా 26 లక్షల టన్నులు ఎరువులు ఇస్తానన్నాడు. ప్రతి పథకంలో అరచేతిలో బెల్లం పెట్టి
AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ విమర్శించారు. “గతంలో సోషల్మీడియాలో పోస్టు పెట్టాలంటే భయం. ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశాం. ఐదు కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ప్రధాని మోదీ గుండెల్లో