Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 15, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

నల్లగొండ జిల్లాలో దారుణం..

నల్లగొండ జిల్లాలో దారుణం..

Crime news | నల్లగొండ జిల్లాలో దారుణం..గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు. గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు

ఘన సత్కారం

ఘన సత్కారం

ఏపీయూడబ్ల్యూజె విజయవాడ అర్బన్ శాఖ మహా సభ ఆదివారం కోలాహలం గా జరిగింది. ఈ సందర్భంగా గడచిన 23 ఏళ్లు గా అటు యూనియన్ ఇటు ప్రెస్ క్లబ్ ల లో పలు హోదాలలో విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు కు ఘన సత్కారం జరిగింది.

రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అనంత

రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అనంత

అనంతపురం, అక్టోబర్ 08 : నగరంలోని లక్ష్మీనగర్ నుండి నడిమి వంక కు పోవు జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆదివారం ఉదయం జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను చేపట్టారు. ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ చింతకుంట మధు తో కలిసి ఆయన

www.varnidevelopers.com
Infection in CM KCR’s chest: KTR

Infection in CM KCR’s chest: KTR

Minister KTR responded to CM KCR's illness. It was revealed that he got a secondary infection in the chest. A viral fever a few days ago, now a bacterial infection may take longer than expected

Anasuya: నంద్యాలలో అనసూయ కోసం ఎగబడిన జనం..

Anasuya: నంద్యాలలో అనసూయ కోసం ఎగబడిన జనం..

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) బుల్లితెర యాంకర్‌గా ఉన్నప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొన్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లో మెరిశారు. ఇక ఇప్పుడు ఆమె ప్రముఖ నటి కూడా. మరి ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. అందుకే, నంద్యాలలో జనం అనసూయ కోసం

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం తిరగబడుదాం-తరిమికొడదాం

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం తిరగబడుదాం-తరిమికొడదాం

కే టి దొడ్డి మండలం, నందిన్నే గ్రామం లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాలూక కో - ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ… చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 రూపాయిలు నెలవారీ పింఛను 10 లక్షలు రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా

www.varnidevelopers.com
మరణం తర్వాత దక్కిన విజయం

మరణం తర్వాత దక్కిన విజయం

ఖమ్మం టేకులపల్లి పాత తాండాకు చెందిన భూక్యా ప్రేమ్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు ప్రవీణ్ (22) పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసాడు. ఆగస్టు 17న స్నేహితుడితో కలిసి ఫ్లెక్స్ కడుతున్న సందర్భంలో 11 కేవీ విద్యుత్ తీగ తగిలి మరణించాడు. తాజాగా ప్రకటించిన పోలీస్ ఫలితాల్లో

తెలంగాణ విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన అల్పాహారం: మంత్రి కేటీఆర్

తెలంగాణ విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన అల్పాహారం: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్, అక్టోబర్ 06 : ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు నాణ్య‌మైన పోషాకాహారం అందివ్వాల‌నే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన‌ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం సూప‌ర్ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. అల్పాహారం రుచిగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు సీఎం నిర్ణయం మేరకు 'తెలంగాణ రైతుబంధు సమితి' ఛైర్మన్ గా ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజయ్య, 'టీఎస్ ఆర్టీసీ' ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,

www.varnidevelopers.com
రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలకు సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయం

రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలకు సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయం

నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు