Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 15, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

దేశానికే ఆద‌ర్శం జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌…

దేశానికే ఆద‌ర్శం జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌…

ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి, ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయి లోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం… రాయచోటి మున్సిపాలిటీలోని బండ్లపెంట దర్గా పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం సందర్శనలో

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన వ్యక్తులకు పోలీస్ అధికారులు కౌన్సిలింగ్

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన వ్యక్తులకు పోలీస్ అధికారులు కౌన్సిలింగ్

ఏలూరు ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు డిఎస్పీ ఇ.శ్రీనివాసులు యొక్క ఆదేశాలపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ , ఏలూరు 2 టౌన్ ఎస్ఐ శుభ శేఖర్ వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు 2

🕸️🐍🐘వాయులింగేశ్వరుని సేవలో సీఎం కేసీఆర్ సతీమణి….

🕸️🐍🐘వాయులింగేశ్వరుని సేవలో సీఎం కేసీఆర్ సతీమణి….

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారి సతీమణి కే.శోభా రావు గారు. ముందుగా వారికి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి గారు కుమార్తె బియ్యపు శ్రీపవిత్ర రెడ్డి గారు మరియు కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి

www.varnidevelopers.com
విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

విజయవాడ: ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నగరం తాడేపల్లి నందు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చర్చించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు,

కండువా మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారు: వెంకయ్యనాయుడు

కండువా మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని.. అది మారాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.. భుజంమీద కండువా మార్చినంత సులభంగా నేతలు పార్టీలు మారుతున్నారన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సిటిజన్‌ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి

ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి

ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు నేతలతో భేటీ. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటన వంటి అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్న పురంధేశ్వరి. ఇటీవల నిర్వహించిన కోర్ కమిటీలో

www.varnidevelopers.com
వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

విజయవాడ: సోమవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు.. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్‌, ‍ప్రభుత్వ ప్రధాన సలహాదారు

మళ్లీ మొదటికొచ్చిన బతుకమ్మ చీరలు లొల్లి

మళ్లీ మొదటికొచ్చిన బతుకమ్మ చీరలు లొల్లి

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 08: తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ‍్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా

ఎమ్మెల్యే కారు పై బాంబు దాడి

ఎమ్మెల్యే కారు పై బాంబు దాడి

▪️ఏపీ లోనీ సత్యసాయి జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ▪️పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ▪️గోరంట్ల మండలం గడ్డం తండాలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుపై దుండగుడు బాంబు విసిరాడు. ▪️అదృష్టవశాత్తు అది పేలలేదు దీంతో ఎమ్మెల్యేకు పెని ప్రమాదం తప్పింది.

www.varnidevelopers.com
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు

టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపు నిచ్చిన టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందరికీ మరిన్ని మేళ్లు జరుగుతాయన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ తిరుపతి: మనందరికి మంచి చేస్తున్న జగనన్నకు ఓట్లు వేసి, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర