గుంటూరు జిల్లా: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్ మిల్లులో పిడిఎఫ్ రైస్ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్ సప్లై డీఎస్ఓ పద్మజ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి లారీలో ఉన్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. వట్టి చెరుకూరు
టి.సుండుపల్లి, అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, : ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని సుండుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. టి.సుండుపల్లి మండలంలోని ముడుంపాడు గ్రామంలో జగనన్న
అమరావతిస్కిల్ కేస్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17 కు వాయిదా వేసిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయమని సిఐడికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు.
హైదరాబాద్, అక్టోబర్ 12 : హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు,
సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య మరికొందరు టిడిపి నేతలు Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం
విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏర్పాటైన
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘కల్కి’ (Kalki 2898 AD) నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ను ఈరోజు విడుదల చేశారు. ఈరోజు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ను వదిలారు. ఈ పోస్టర్లో బిగ్ బి లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన
✦ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) లాంటి పెద్ద ప్రాజెక్ట్తో వెండితెరకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ నుపుర్ సనన్ (Nupur Sanon) అంటున్నారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో ముచ్చటించారు. స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలే ఈ నుపుర్ సనన్.
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన 'ఆదిత్య- ఎల్1 (Aditya-L1)' ఉపగ్రహం తన లక్ష్యం దిశగా ప్రయాణిస్తోంది. ఇప్పటికే భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది.. ఈ క్రమంలోనే వ్యౌమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని (Trajectory Correction Maneuvre) విజయవంతంగా చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వెల్లడించింది. లగ్రాంజ్
తాడేపల్లిలోని సీఐడి విచారణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. లోకేష్ కు మద్దతుగా సిఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, వెనుదిరిగిన టీడీపీ కార్యకర్తలు..