Israel-Hamas conflict doesn’t augur well for a world grappling with economic distress compounded by Covid-19 and the Ukraine war The gruesome terrorist strike by Hamas and other militant factions from the Gaza Strip against Israel
Political parties will have to recognise deficit in representation — gender, caste, and religion — as evidence of a flaw in our democracy and course-correct. The only woman minister in the Puducherry NDA government resigned
కరీంనగర్: నేడు బీజేపీ లో చేరనున్న మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో చేరిక ఆరెపల్లి తో పాటు పలువురు జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు పార్టీ లో చేరనున్నట్లు
హైదరాబాద్, అక్టోబర్ 12:మేడ్చల్ చెక్పోస్టు కిష్ణాపూర్ రోడ్డు మార్గంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మేడ్చల్ మండలం రావల్కోల్ వాసులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసింది. విధి నిర్వహణలో అలసత్వం, పేలవమైన పనితీరు కలిగిన అధికారులపై ప్రతిపక్షాల
హైదరాబాద్, అక్టోబర్ 12: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్’లో కవిత పాల్గొననున్నారు. ఈ సమ్మిట్లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై గురువారం రాత్రి ప్రారంభమయ్యే చర్చా
తిరుపతి :అక్టోబర్ 12తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం, శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం
హైదరాబాద్, అక్టోబర్ 12: తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్లో సమ్మెటివ్ ఎగ్జామ్స్, SA1,
బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలి కల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జా తీయ సంస్థ కింబెర్లీ- క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓయువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో నివసిస్తున్న సాంబశివరావు నాయుడు (24) కొన్నేళ్లుగా రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ(29)ను ప్రేమిస్తున్నాడు. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా వెంటపడుతున్నా పట్టించుకోలేదని మనస్థాపానికి గురై