Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 15, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

War in the land of lost promises

War in the land of lost promises

Israel-Hamas conflict doesn’t augur well for a world grappling with economic distress compounded by Covid-19 and the Ukraine war The gruesome terrorist strike by Hamas and other militant factions from the Gaza Strip against Israel

Why Puducherry’s is a story of all of India

Why Puducherry’s is a story of all of India

Political parties will have to recognise deficit in representation — gender, caste, and religion — as evidence of a flaw in our democracy and course-correct. The only woman minister in the Puducherry NDA government resigned

నేడు బీజేపీ లో చేరనున్న మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్

నేడు బీజేపీ లో చేరనున్న మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్

కరీంనగర్: నేడు బీజేపీ లో చేరనున్న మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో చేరిక ఆరెపల్లి తో పాటు పలువురు జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు పార్టీ లో చేరనున్నట్లు

www.varnidevelopers.com
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్, అక్టోబర్ 12:మేడ్చల్ చెక్‌పోస్టు కిష్ణాపూర్ రోడ్డు మార్గంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మేడ్చల్ మండలం రావల్‌కోల్ వాసులు

ఎన్నికలవేళ అధికారుల బదిలీలు

ఎన్నికలవేళ అధికారుల బదిలీలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. విధి నిర్వహణలో అలసత్వం, పేలవమైన పనితీరు కలిగిన అధికారులపై ప్రతిపక్షాల

నేడు చెన్నై వెళ్ల‌నున్న ఎమ్మెల్సీ క‌విత‌

నేడు చెన్నై వెళ్ల‌నున్న ఎమ్మెల్సీ క‌విత‌

హైదరాబాద్, అక్టోబర్ 12: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్‌వ‌ర్క్‌ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్‌’లో కవిత పాల్గొననున్నారు. ఈ స‌మ్మిట్‌లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై గురువారం రాత్రి ప్రారంభ‌మ‌య్యే చర్చా

www.varnidevelopers.com
తిరుపతి లో నేడు కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి లో నేడు కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :అక్టోబర్ 12తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం, శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం

రేపటి నుంచే దసరా సెలవులు

రేపటి నుంచే దసరా సెలవులు

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్, SA1,

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..!!  రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని..

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..!! రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని..

బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలి కల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జా తీయ సంస్థ కింబెర్లీ- క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని

www.varnidevelopers.com
తిరుపతి: వివాహిత ప్రేమించలేదని పెట్రోల్ పోసుకున్నాడు

తిరుపతి: వివాహిత ప్రేమించలేదని పెట్రోల్ పోసుకున్నాడు

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓయువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో నివసిస్తున్న సాంబశివరావు నాయుడు (24) కొన్నేళ్లుగా రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ(29)ను ప్రేమిస్తున్నాడు. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా వెంటపడుతున్నా పట్టించుకోలేదని మనస్థాపానికి గురై