అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి క్రాస్ దగ్గర సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు నిలిపి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరమని SI రామకృష్ణారెడ్డి చూచించారు. అలాగే బైక్ పైన వెళుతూ ఫోన్ మాట్లాడడం, ఇయర్ పొన్స్ పెట్టు కొని వాహనాలను నడపడం
శ్రీకాళహస్తి: వైకాపా వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి
గజపతినగరం (విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు.. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. 'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్
వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కుంగడంపై మావోయిస్టులు లేఖ (Maoist Letter) విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ (CM KCR) వహించాలన్నారు.. మావోయిస్టు జేఎమ్డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు
సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి సోనియా.. కేటీఆర్ ను
అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూ కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జిల్లా ఎస్పీ మలికా గార్గ్కు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి పిలుపొచ్చింది.. భూ కుంభకోణంపై పూర్తి వివరాలతో రావాలని సీఎంవో అధికారులు ఎస్పీకి సమాచారమిచ్చారు. దీంతో సంబంధిత దస్త్రాలతో మలికా
Your morning routine sets the tone for the rest of your day, but many people struggle to get up in the morning and feel motivated to begin their day Morning is the most refreshing and
Namma Boni, who was serving in the 77th Battalion of Armored Corps, was at her post when the Hamas terrorists overwhelmed the Zikim military base. Amid the full-fledged war between Israel and terrorist group Hamas,
The Philippines are aiming a younger generation of Filipino American professionals who live on TikTok and Instagram to come and add to the economy By conferring this year’s Nobel Prize in Economics on Claudia Goldin,
Goldin's work highlights the importance of gender in economic outcomes and policy By conferring this year’s Nobel Prize in Economics on Claudia Goldin, the jury has made a significant contribution to humanising mainstream economic theory.