తెలుగు ఇండస్ట్రీలో వివాదాస్పదమైన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ ఒకరు.. తరచూ ఏదో ఒక విషయం పైన పలు రకాలుగా ట్విట్ చేస్తూ పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటారు. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలోనే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో కూడా తలదురుస్తూ ఉంటారు. ఎవరో ఒకరి పైన సంచలన
రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎఫ్ ఎల్ సి ప్రక్రియ పరిశీలించండి : జిల్లా కలెక్టర్ తిరుపతి, అక్టోబర్ 27: ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ -2024 నేడు ప్రచురించాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు తిరుపతి జిల్లాలో 17,61,328 ఓటర్లు వున్నారని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి రాజకీయ
నగరంలో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్
రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం 🏛️ పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వీరబల్లి మండలంలోని వంగిమల్ల డి. రాచపల్లి
☄️ పైసా ఖర్చు లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష ☄️ రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు. ☄️ వీరబల్లి మండలం వంగిమల్ల పంచాయతీలో సచివాలయం, విలేజ్ క్లినిక్ , రైతు భరోసా కేంద్రం, ప్రారంభించి, ఎమ్మెల్యే గారికి ఘన
హైదరాబాద్: అక్టోబర్ 27, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.ఇది ఇలా ఉంటే
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్పై బదిలీ వేటు పడింది. కలెక్టర్ గోపీ, సీపీ సుబ్బరాయుడును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సాధారణంగా ఉల్లి లేనిదే జిహ్వ తృప్తి చెందంటారు.. వంటకు ఉపయెగించే ఉల్లి అందరికి అవసరమైన నిత్యావసర వస్తువు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రిటైల్ మార్కెట్లో సైజుతో పనిలేకుండా
అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు.. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.
అమరావతి: ఏపీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు. మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు: 3808 మంది ఉన్నారని పేర్కొన్నారు.. సర్వీస్ ఓటర్లు: 66,158 మంది ఉండగా, అనంత జిల్లాలో అత్యధిక ఓటర్లు: