హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు పోలయింది. ఈనెల 30వ తేదీన పోలింగ్ అయితే, అప్పుడే ఓటు వేయడమేమిటి అనుకుంటున్నారా? ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు,
హైదరాబాద్, నవంబర్ 22 : తెలంగాణ ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్గా మావోయిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్
అమరావతి : ఏపీలో నేటి నుండి మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు క్వార్టర్పై రూ.10, ఫుల్ బాటిల్పై రూ.20 ధర పెంపు ఫారిన్ లిక్కర్ ధరలు 20% పెంపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతాల్లోకి మార్చిన ప్రభుత్వం ఏఆర్ఈటీ శ్లాబులు రూపాయల్లో
జర్నలిస్ట్ హౌస్ సైట్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ నవంబర్ 23న తెరవబడుతుంది -శ్రీ. తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, కమిషనర్, I&PR మరియు ఎక్స్-అఫీషియో కార్యదర్శి విజయవాడ : జర్నలిస్ట్ హౌస్ సైట్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం నవంబర్ 23, 2023న వెబ్సైట్ ప్రారంభించబడుతుందని కమిషనర్, I&PR
పుట్టపర్తి చేరుకున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది…… ఒడిశాలోని జహర్సుగూడ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి మధ్యాహ్నం 2.గం " ల 47 ని" లకు విమానాశ్రయానికి చేరుకున్నారు . ఈ సందర్భంగా గౌరవ
తిరుపతి: అందుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ . తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాల లోని ఓ విద్యార్థి పై సహచర విద్యార్థులు నిప్పంటించిన ఘటన. వడమాల పేట రజక కాలనీ కు చెందిన దాము కుమారుడు చందు విద్యార్థి 70 శాతం కాలిపోయిన శరీరం పరిస్థితి
న్యూఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో పోలింగ్ (Polling) ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) సమీక్ష (Review) చేయనుంది.. వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.. వినోద్తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు
⚪ న్యూఢిల్లీ ◻️ సోనియా, రాహుల్కు షాక్ ఇచ్చిన ఈ డి అధికారులు.. ◻️ దాదాపు రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ … ◻️ సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులు అటాచ్ ◻️ న్యూ ఢిల్లీ, ముంబై, లక్నోలోని పలు పట్టణాల్లో ఉన్న
హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో ఇవాళ్టి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జనసేనాని బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లాలో ప్రచారం చేయబోతున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పవన్ వెళ్తారు. అలాగే గురువారం