గూగుల్లో ఇంగ్లిష్ ప్రాక్టీస్ కొసం కొత్త ఏఐ ఫీచర్.. ఎలా వాడాలి? గూగుల్లో కొత్త టూల్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే వారికోసం AI ఆధారంగా పనిచేసే ‘స్పీకింగ్ ప్రాక్టీస్’ ఫీచర్ని ప్రవేశపెట్టింది. దీనికోసం గూగుల్ సెర్చ్ల్యాబ్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్
సుండుపల్లె మండలంలో సిపిఐ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న రాజంపేట శాసనసభ అభ్యర్థి బుక్కే విశ్వనాథ నాయక్.. కంకి కొడవలి కే మన ఓటు … ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆటపాట డబ్బుతో మార్మోగుతున్న సిపిఐ ఎన్నికల ప్రచారం.. ఎర్రజెండాను ముద్దాడుతున్న గ్రామ ప్రజలు
ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా కాల్ మనీ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారం. తీసుకున్న వారికి మాత్రం రక్త కన్నీరు…. నూటికి పది రూపాయలు వడ్డీలు, వారు కట్టిన వడ్డీలు అసలకు పది రెట్లు ఉంటుంది. కానీ తీసుకున్న వారు ఇంకా కట్టలేమని కళ్ల
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతిబెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య, లక్ష్మిల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పీపుల్స్
బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీబీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ యూసీలను
ఏపీలో రాజకీయాలపై స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఓటర్లను కోరారు. ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా
_ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. లంచాలు, వివక్ష లేని పాలన అందించాం.. చంపితే ఏమవుతుంది అంటూ.. చెడు చేయాలని కొందరు కోరుకుంటున్నారు.. ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. అంటూ
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ వీరబల్లి మండలం వంగి మళ్ళ గ్రామ పంచాయితీ లో ఎన్నిక ప్రసారం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని
విజయవాడ: ఏపీలో జనసేన ( Janasena ) తో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ మరింత స్పష్టత వస్తుంది.. మరెవరినైనా కలుపుకోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తాం. జనసేన పొత్తుపై
వరంగల్: ''తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఇకపై తెలంగాణలో అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను'' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jansena Chief Pawan Kalyan) అన్నారు.. బుధవారం హనుమకొండ హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో (BJP Vijay Sankalp Sabha)