Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 16, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. స్థిరంగా వెండి

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. స్థిరంగా వెండి

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. స్థిరంగా వెండిబంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 65,750కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 71,730కి

Rains in UAE: యుఏఈలో మళ్లీ వర్షం బీభత్సం.. రోడ్లు జలమయం, విద్యుత్ కు అంతరాయం.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Rains in UAE: యుఏఈలో మళ్లీ వర్షం బీభత్సం.. రోడ్లు జలమయం, విద్యుత్ కు అంతరాయం.. ఆరెంజ్ అలర్ట్ జారీ

ఈ ఉదయం యుఎఇ ప్రజలు భారీ వర్షం ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తుఫాను కారణంగా చాలా మంది తమ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థులు కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా వాహనాలు

కూలిపోయిన హెలికాప్టర్

కూలిపోయిన హెలికాప్టర్

మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయ్‌ఘడ్‌లోని మహద్‌ ప్రాంతంలో

www.varnidevelopers.com
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్

సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్

​ నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్‌ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం

YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరటవైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు.

మాచిరెడ్డిగారి పల్లి గ్రామ పంచాయతీ వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారం

మాచిరెడ్డిగారి పల్లి గ్రామ పంచాయతీ వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారం

రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం మాచిరెడ్డి గారి పల్లి గ్రామ పంచాయతీ వాయలుడ్డు బిడికిలో వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆకేపాటి అమర్నథ్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు యర్రపురెడ్డి అజయ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, టూరిజం బోర్డ్ డైరెక్టర్ యర్రపురెడ్డి అజంతమ్మ, జిల్లా సంయుక్త కార్యదర్శి యర్రపురెడ్డి ఆరం

www.varnidevelopers.com
రాష్ట్రపతి భవన్కు బాంబు బెదిరింపు

రాష్ట్రపతి భవన్కు బాంబు బెదిరింపు

రాష్ట్రపతి భవన్కు బాంబు బెదిరింపు రాష్ట్రపతి భవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్లో బాంబు పెట్టామని, 15 నిమిషాల్లో పేలుతుందని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు.

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమ

మళ్ళీ నిరాశే..!!*

మళ్ళీ నిరాశే..!!*

లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కి న్యాయమూర్తి వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్‌పై

www.varnidevelopers.com
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం

Telangana హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు