తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండిబంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 65,750కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 71,730కి
ఈ ఉదయం యుఎఇ ప్రజలు భారీ వర్షం ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తుఫాను కారణంగా చాలా మంది తమ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థులు కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా వాహనాలు
మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయ్ఘడ్లోని మహద్ ప్రాంతంలో
నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం
YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరటవైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు.
రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం మాచిరెడ్డి గారి పల్లి గ్రామ పంచాయతీ వాయలుడ్డు బిడికిలో వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆకేపాటి అమర్నథ్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు యర్రపురెడ్డి అజయ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, టూరిజం బోర్డ్ డైరెక్టర్ యర్రపురెడ్డి అజంతమ్మ, జిల్లా సంయుక్త కార్యదర్శి యర్రపురెడ్డి ఆరం
రాష్ట్రపతి భవన్కు బాంబు బెదిరింపు రాష్ట్రపతి భవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్లో బాంబు పెట్టామని, 15 నిమిషాల్లో పేలుతుందని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు.
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ తమ
లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కి న్యాయమూర్తి వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్పై
Telangana హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు