Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 16, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

నకిలీ సిగరెట్ల కలకలం

నకిలీ సిగరెట్ల కలకలం

AP: విజయవాడలో నకిలీ సిగరెట్ల గోడౌన్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 43వ డివిజన్లో ఉన్న నకిలీ సిగరెట్ల గోడౌన్ పై అధికారులు దాడి చేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.38 లక్షల విలువ గల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు

బండ్ల గణేష్ పై కేసు నమోదు

బండ్ల గణేష్ పై కేసు నమోదు

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంటిని కబ్జా చేశారని హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్.. బండ్ల గణేష్పా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంటిని విడిచిపెట్టాలని ఫిబ్రవరి 15న గణేష్ ఇంటికి వెళ్లగా తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.

అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియో కేసులో మరో సంచలనం

అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియో కేసులో మరో సంచలనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్‌లోనే గాలింపులు చేపట్టింది కాస్తున్నారు. మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి

www.varnidevelopers.com
గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశం

గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశం

అమరావతి : గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశంలో ముఖ్యఅతిథిగా వంగవీటి రాధాకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు…

వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ

వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ

కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు

రాహుల్‌గాంధీపై మోదీ సెటైర్లు

రాహుల్‌గాంధీపై మోదీ సెటైర్లు

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేయడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ‘యువరాజు వయనాడ్‌లో ఓడిపోనున్నారని, అక్కడి పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పాను. అమేథీ అంటే భయంవేసి రాయ్‌బరేలీ వైపు పరుగులు తీస్తున్నారు. భయపడకండి

www.varnidevelopers.com
మీ బిడ్డను మరోసారి దీవించండి…మీడియా సమావేశంలో- ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

మీ బిడ్డను మరోసారి దీవించండి…మీడియా సమావేశంలో- ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

జగన్ సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.చిన్నమండెం లోని చాకిబండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి కుటుంభ సభ్యులు కంచం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,

సీఎం జ‌గ‌న్‌పై మ‌రోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు

సీఎం జ‌గ‌న్‌పై మ‌రోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు

ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్ర‌బాబు ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుక‌ని ధ్వ‌జం... అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్‌... టీడీపీ అధినేత,

ఐపీఎల్: ఇవాళ ఓడితే ముంబై ఇంటికే!

ఐపీఎల్: ఇవాళ ఓడితే ముంబై ఇంటికే!

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచులాడిన ఆ జట్టు కేవలం మూడింట్లోనే గెలిచి, టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేస్‌లో ఉంది. ఇక ఇవాళ కోల్‌కతాతో మ్యాచులో ఓడితే ఆ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. ఎంఐ ప్లేఆఫ్స్

www.varnidevelopers.com
శ్రీకాకుళంలో గంజాయి కలకలం

శ్రీకాకుళంలో గంజాయి కలకలం

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. పలాస రైల్వే స్టేషన్‌లో 102 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు గంజాయిని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కేరళకు చెందిన నలుగురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 102