AP: విజయవాడలో నకిలీ సిగరెట్ల గోడౌన్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 43వ డివిజన్లో ఉన్న నకిలీ సిగరెట్ల గోడౌన్ పై అధికారులు దాడి చేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.38 లక్షల విలువ గల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంటిని కబ్జా చేశారని హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్.. బండ్ల గణేష్పా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంటిని విడిచిపెట్టాలని ఫిబ్రవరి 15న గణేష్ ఇంటికి వెళ్లగా తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోనే మకాం వేశారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్లోనే గాలింపులు చేపట్టింది కాస్తున్నారు. మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి
అమరావతి : గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశంలో ముఖ్యఅతిథిగా వంగవీటి రాధాకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు…
కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పోటీ చేయడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ‘యువరాజు వయనాడ్లో ఓడిపోనున్నారని, అక్కడి పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పాను. అమేథీ అంటే భయంవేసి రాయ్బరేలీ వైపు పరుగులు తీస్తున్నారు. భయపడకండి
జగన్ సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.చిన్నమండెం లోని చాకిబండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి కుటుంభ సభ్యులు కంచం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్రబాబు ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ధ్వజం... అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్... టీడీపీ అధినేత,
ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచులాడిన ఆ జట్టు కేవలం మూడింట్లోనే గెలిచి, టేబుల్లో చివరి నుంచి రెండో ప్లేస్లో ఉంది. ఇక ఇవాళ కోల్కతాతో మ్యాచులో ఓడితే ఆ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. ఎంఐ ప్లేఆఫ్స్
శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. పలాస రైల్వే స్టేషన్లో 102 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు గంజాయిని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్లో రైలు కోసం కేరళకు చెందిన నలుగురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 102