సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము. -రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు
ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ ( RSASTF ) రాజంపేట సమీపంలో 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు అరెస్టు రాజంపేట సమీపంలోని ఎస్ఆర్ పాలెం సెక్షన్ లో ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ముద్దాయిలను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి
12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. బిట్ కాయిన్ ధర ఒకేసారి భారీగా పెరిగింది. అమెరికాలో ఓట్ల లెక్కింపు
అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..! అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి నేపథ్యం ఇదే..!!అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, జేడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. ఈ
Pavan Kalyan Deputy CM: అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Virat Kohli: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ.. ప్యాడ్స్, గ్లోవ్స్ ధరించి మైదానంలోకి దిగాడు. తొలి రోజు ఆటలో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ ప్రాక్టీస్ చేయడం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్గా
సరైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ నియంత్రణ సాధ్యమే: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 30ఏళ్లుగా మధుమేహాన్ని నియంత్రిస్తున్నట్లు చెప్పిన కర్ణాటక సీఎం వైద్యుల సలహాలను పాటిస్తూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని వెల్లడి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని సూచన సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం (షుగర్) నియంత్రణ
హ్యాపీ 'కోడి కత్తి డే' జగన్.. టీడీపీ సెటైరికల్ ట్వీట్.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సెటైర్లు వేసింది. 2018లో విశాఖపట్నంలో జగన్పై కోడి కత్తితో దాడికి ఆరేళ్లు పూర్తయ్యాయని టీడీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. "హ్యాపీ 'కోడి
రైల్వే లైన్ వెనుక ప్రీ ప్లాన్…? 2014 నుంచి 2019 వరకు ఏపీ విషయంలో కేంద్రం తీరును, 2024 జూన్ నుంచి కేంద్రం తీరును గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లో సిఎం హోదాలో చంద్రబాబు ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళినా కనీసం కలవడానికి ఇష్టపడని ప్రధాని… ఇప్పుడు
వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు హైదరాబాద్:అక్టోబర్ 24వీఆర్వో వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది,మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకు నేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో వీఆర్వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభు త్వం