లోకసభ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారట. అగస్టు 15 లోగా పూర్తి కేబినెట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్,ప్రేమ సాగర్ రావు. దేవరకొండ ఎంఎల్ఎ బాలు నాయక్ కేబినెట్ బెర్త్ కోసం ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది. ఇది గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. తర్వాత
కిరీటి న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టి సుండుపల్లె నందు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోయే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ జయన్న గారి ఆధ్వర్యంలో సుండుపల్లె టౌన్ లోని విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించే నిమిత్తం సుండుపల్లి టౌన్ లోని
బిహార్, కిరీటి న్యూస్:: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒకటి బిహార్లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి గురువారం బిహార్కు వెళ్లారు. భాజపా ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం- పశ్చిమ చంపారణ్లో ర్యాలీతో
అమరావతి, కిరీటి న్యూస్:: నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రెండు డ్రోన్లు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో మార్గంలోకి వచ్చాయి. అత్యంత కట్టుదిట్టమైన రక్షణలో ఉండే ప్రధాని పర్యటనలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. భద్రతా లోపంపై డీజీపీ, సీఎస్లను వివరణ కోరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
రష్యా తాజాగా ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతం చేసింది. ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడింది. గురువారం ఉదయం భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ
అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు..?. మే-23, కిరీటి న్యూస్: ఎన్నికల కౌంటింగ్కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ
కడప జిల్లా… కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న. కడప కోర్టు ఆర్డర్ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో సునీత పిటిషన్. సునీత పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన