బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రాష్ట్ర మంత్రి అనుచరుడి అరెస్ట్. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు.. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ, పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తించిన వైనం
కిరీటి న్యూస్:: దిల్లీ వివేక్ విహార్లోని బేబీ కేర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది… శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బేబీ కేర్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో బిజీగా ఉంది. తాజాగా ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రియాంక ధరించిన బ్లాక్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి. గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్
కరోనా లాక్డౌన్, ఆ తర్వాత చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ అనే మాధ్యమం.. ప్రేక్షకుడు సినిమాను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, కథనాలు నచ్చకపోతే ఎంతటి సూపర్స్టార్ నటించినా ఆ సినిమాను మరో మాట లేకుండా
బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో అడ్డంగా దొరికిపోయి , దొరకలేదన్నట్లుగా బుకాయించి విమర్శల పాలయ్యారు సినీ నటి హేమ. వెంట వెంటనే రెండు వీడియోలు రిలీజ్ చేసి తాను స్పాట్లోనే లేనని హైదరాబాద్లోనే చిల్ అవుతున్నట్లు చెప్పారు. ఇది నిజమేనని జనం నమ్మేలోగా బెంగళూరు పోలీసులు స్పందించారు. హేమ
లండన్ నుంచి సింగపూర్కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి
నగరంలో రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ హైదరాబాద్లో ఓ మహిళ బురద నీటితో నిండిన గుంతలో కూర్చొని ప్రత్యేక నిరసన వ్యక్తం చేసింది. నాగోల్లోని ఆనంద్నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరసనకు దిగారు. గుంతలను
కిరీటి న్యూస్:: భూపాలపల్లి జిల్లా:మే :24 -కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నిం చగా భూగ ర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమా దానికి గురయ్యే అవకాశం
కిరీటి న్యూస్:: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో MLC కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ నేతృత్వంలో టీమ్ ప్రజల కోసం పనిచేస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని,