ఇటీవల దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్. హత్యకు సంబంధించి తాజాగా కీలక విషయాలు తెలిపిన సీఐడీ. ఎంపీపై హనీ ట్రాప్ జరిగినట్టు స్పష్టం చేసిన అధికారులు. ఓ మహిళను ఎరవేసి ఎంపీని కోల్కతాకు రప్పించి.. ఓ అపార్ట్మెంట్లో హత్య చేసినట్టు తెలిపిన సీఐడీ.
చిత్తూరు జిల్లా రాపూరు సమీపంలో 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. నలుగురు స్మగ్లర్లు అరెస్టు.. టెంపో ట్రావెలర్, ఒక కారు స్వాధీనం.
నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజు వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్
సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్
సినిమా స్టైల్లో హైవేపై దోపిడీ వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం, అంతే స్పీడ్గా మరొక వెహికల్లోకి జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా-ముంబై హైవేపై జరిగింది. దుస్తుల లోడ్తో వెళ్తున్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కారు. ఓ పెద్ద ప్యాకెట్ను రోడ్డుపైకి విసిరేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా..యాదగిరి కొండపైన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఉదయం నుంచి క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు.. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం. కొండపైకి వెహికల్ పార్కింగ్
కిరీటి న్యూస్:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
కిరీటి న్యూస్:: కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు
తుపాన్, వాయుగుండం, అల్పపీడనాలు ఏర్పడటం వల్ల ఈ సారి ముందే వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు కూడా ముందుగానే రావడంతో వానలు ముందే పడనున్నాయి. చినుకు పడితే హైదరాబాద్ నగరం చిత్తడి అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సారి అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ
కిరీటి న్యూస్:: కాంగ్రెస్, బీజేపీలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి విషయంలో తెలంగాణ కంటే… దేశంలో ఏదైనా మెరుగైన రాష్ట్రం ఉందా సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే ఏ..రాష్ట్రంలోనైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే రేపు ఇదే