West Bengal: తీవ్ర తుపాను 'రెమాల్' కారణంగా కోల్కతా విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేసినట్లు Kolkata Airport అధికారులు తెలిపారు
హైదరాబాద్: 2014 జూన్ 2వ తేదీ నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ రాష్ట్రానికి
కేసీఆర్ను సన్మానించనున్న సీఎం రేవంత్..!తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్కి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆయన కేసీఆర్ను సన్మానించబోతున్నారని సమాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. ఈ సంబరాలకు కేసీఆర్ను
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1.91 లక్షల మంది దరఖాస్తు.. ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు.. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.
బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. ఓటమిని జీర్ణించుకోలేకనే నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.! పట్టభద్రుల ఎన్నికల'లో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్
హైదరాబాద్ : - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యాసంవత్స రానికి సంబంధించిన క్యాలెండర్ను శనివారం విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశా లలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు
బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్కు వచ్చిన ఆయనకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్లను సీఎం పరిశీలించారు. అధికారుల విధుల గురించి తెలుసుకుని,
తెలుగు నాటసంఘసంస్కరణోద్యమంటే గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులు తో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో వీరు పని చేశారు.రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862 అక్టోబరు 1 న మచిలీపట్నంలో జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు సిద్దం చేసిన ల్యాండ్ మైన్ లను అల్లూరి జిల్లా జీకే వీధిలో స్వాధీనం చేసుకున్న పోలీసులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారుల దాడి, ACB వలలో సిఐ ఆంజనేయులు, యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆంజనేయులు