అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్,
తెలుగుకు ఏమాత్రం ఆదరణ లేని రోజులలో విశృంఖలంగా నిమ్మకునీరెత్తినట్లు నిర్భయంగా, నిశ్చలంగా, నిర్విరామంగా రాసుకొంటూ పోయిన ఒక నిష్కల్మష నిరాడంబర జీవి ప్రతాపరెడ్డి గారు.సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించారు . మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివాడు. తిరువాన్
BREAKING: ముంబై తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు. దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలంరేపుతున్నాయి. తాజాగా ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లోసోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి
Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా
May 28, 2024, తెలంగాణ అవతరణ దినోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు సోమవారం సీఎస్ శాంతికుమారి తెలిపారు. “జూన్ 2న హైదరాబాద్ ట్యాంక్ బండ్ స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన
May 28, 2024, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ పరేడ్ మైదానం సిద్ధమౌతోంది. జూన్ 2న జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కవాత్, వివిధ రకాల విన్యాసాల రిహార్సల్స్ సోమవారం చేస్తున్నారు. వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో
నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ :: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్ చేసి ఒక నిందితున్ని అరెస్టు
గుజరాత్, రాజకోట్ లో టీఆర్పీ గేమింగ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం.. 24 మంది సజీవదహనం.. మృతులలో ఇద్దరు చిన్నారులు ఒక మహిళ.. లోపల నుండి కాపాడండి అనే ఆర్తనాదాలు హృదయవిదారక ఘటన.. వీకెండ్ కావడంతో వినోదం కోసం కుటుంబ సభ్యులు కూడా వెళ్లారని సమాచారం.. మృతుల
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ మనోజ్ సి పాండే సర్వీసును ఒక నెల పొడిగిస్తూ కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. మనోజ్ సి పాండే సాధారణ పదవీ విరమణ వయస్సు మే 31, 2024 వరకు కాగా, అది ఇప్పుడు జూన్ 30, 2024 వరకు