Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

శివారు కాలనీలే టార్గెట్‌

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

June 16, 2025
  1. Home
  2. Author Blogs

Author: Kiriti

Kiriti

మద్యం ప్రియులకు షాక్

మద్యం ప్రియులకు షాక్

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: DGP AP: కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు

$1,70,000 ఇస్తే మరణించిన వారిని బతికిస్తారట!

$1,70,000 ఇస్తే మరణించిన వారిని బతికిస్తారట!

$1,70,000 ఇస్తే మరణించిన వారిని బతికిస్తారట!ఆస్ట్రేలియాలో పేరుగాంచిన సదరన్ క్రయానిక్స్ సంస్థ మరణించిన వారిని భవిష్యత్తులో మళ్లీ బతికిస్తామంటోంది. మే 12న ఓ వృద్ధుడు (80) చనిపోగా.. ఆ డెడ్ బాడీని - 200°C ఉష్ణోగ్రత వద్దభద్రపరిచింది. ఇలా ఫ్రీజ్ చేసి మరణించిన వారిని భవిష్యత్తులో మేల్కొలిపే అవకాశం

పార్టీ అభ్య‌ర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లతో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ 

పార్టీ అభ్య‌ర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లతో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ 

తాడేప‌ల్లి: కౌంటింగ్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, ఎక్కడా ఏమరుపాటు పనికిరాదని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు.  ముఖ్యంగా ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాల‌ని దిశానిర్దేశం చేశారు.  పార్టీ అసెంబ్లీ

www.varnidevelopers.com
రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్

రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్

రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ అని ప్రభుత్వం అనడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర గీతంలో.. 'కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప', 'గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్' అని ఉంటాయని

పోలీస్ శాఖ లో పనిచేసే అధికారులు ,సిబ్బందిపై వచ్చే ఫిర్యాదుల పై విచారణ

పోలీస్ శాఖ లో పనిచేసే అధికారులు ,సిబ్బందిపై వచ్చే ఫిర్యాదుల పై విచారణ

జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుంది, పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ స్థాయి నుండి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి వరకు వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపడుతుందని జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికారి సంస్థ గుంటూరు, చైర్మన్ రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్

కాంబోడియాలో చిక్కుకున్న యువతను రాష్ట్రానికి తీసుకురావాలి: చంద్రబాబు

కాంబోడియాలో చిక్కుకున్న యువతను రాష్ట్రానికి తీసుకురావాలి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.. రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని

www.varnidevelopers.com
తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పెట్, ఖైరతాబాద్, అత్తాపూర్ పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. నేరుగా వాహనదారుల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఏజెంట్లు, బ్రోకర్లను

మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు.

హైదరాబాద్ శివారులో దారుణం.. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు.. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి అమ్ముతున్న ఆర్ఎంపీ డాక్టర్.. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతున్న ముఠా.. అరెస్టైన వారిలో తల్లీకొడుకుతో పాటు ఇద్దరు ముఠా సభ్యులు.. పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపైనా కేసులు

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ భారీగా ప్రాణ నష్టం..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ భారీగా ప్రాణ నష్టం..

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), నక్సలైట్ల (Naxalites) మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారని వివరాలు అందడంతో.. అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

www.varnidevelopers.com
ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు..

ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు..

హైదరాబాద్ లోని ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.. పాత బస్తీ బండ్లగూడా, నాగోల్, మలక్ పేట్, ఖైరతాబాద్, షేక్ పేట్, ఆర్టీవో కార్యాలయాల్లో అజెంట్లు, బ్రోకర్లను అదుపు లోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమం లోనే పలువురి